విదేశాంగశాఖ: వార్తలు

Deeply Troubling: యూఎస్‌ఎయిడ్‌పై భారత్‌ ఆందోళన.. సంబంధిత ఏజెన్సీలు దర్యాప్తు  

భారతదేశ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Deportation:అమెరికా నుంచి భారతీయుల బహిష్కరణ.. వలసదారుల భద్రత కోసం భారతదేశం కొత్త చట్టాన్ని పరిశీలిస్తోంది 

అమెరికా నుంచి భారతీయ వలసదారులను బహిష్కరిస్తున్న నేపథ్యంలో, విదేశాలకు ఉపాధి కోసం సురక్షితమైన, నియంత్రిత వలసల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం చేయవచ్చని వార్తలు వస్తున్నాయి.

Modi-Trump: 'మోదీ అమెరికా పర్యటనపై ముందస్తు ఏర్పాటు జరుగుతున్నాయి': విదేశాంగ శాఖ 

ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు సంబంధించి ముందస్తు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఈరోజు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

29 Jan 2025

కెనడా

India-Canada: ఎన్నికల్లో భారత్‌ జోక్యం చేకుందంటూ కెనడా కవ్వింపులు .. తీవ్రంగా ఖండించిన భారత విదేశాంగ శాఖ

భారత్-కెనడా మధ్య ఉన్న దౌత్య వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో, ఒట్టావా మరోసారి న్యూదిల్లీపై విమర్శలు చేసింది.

Sri Lankan Navy: శ్రీలంక నేవీ కాల్పుల్లో ఐదుగురు మత్స్యకారులకు గాయాలు.. తీవ్రంగా స్పందించిన ఎంఈఏ

భారత దేశానికి చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ జరిపిన కాల్పులపై విదేశాంగ శాఖ (MEA) తీవ్రంగా స్పందించింది.

Emergency: కంగనా రనౌత్‌ 'ఎమర్జెన్సీ' సినిమాకు యూకేలో అడ్డంకులు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ

కంగనా రనౌత్ స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ' (Emergency).

Jaishankar: ఉగ్రవాదమే ఆ దేశాన్ని తినేస్తోంది.. పాకిస్థాన్‌పై మరోసారి మండిపడ్డ జైశంకర్

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మరోసారి పాకిస్థాన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

29 Nov 2024

క్రీడలు

Champions Trophy 2025: ఛాంపియన్స్‌ ట్రోఫీ.. పాకిస్థాన్‌కు భారత జట్టు వెళ్లడంపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 నిర్వహణపై ఐసీసీ సమావేశాలు జరుగుతున్న సమయంలో, భారత విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది.

26 Nov 2024

ఇస్కాన్

Chinmoy Krishna Das: చిన్మోయ్‌ కృష్ణదాస్‌ అరెస్టుపై స్పందించిన భారత్‌

ఇస్కాన్ (ISKCON) సభ్యుడు చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారి (Chinmoy Krishnadas) బంగ్లాదేశ్‌లో అరెస్టు కావడం పై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

MEA Memo: భారతీయ దౌత్యవేత్తలపై 'రహస్య మెమో'.. స్పదించిన విదేశాంగ శాఖ

ఖలిస్థానీ సానుభూతిపరుడు నిజ్జర్ హత్య నేపథ్యంలో భారత్-కెనడా మధ్య దౌత్య సంబంధాలు కఠినంగా మారాయి.